YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మొదటి ఇన్నింగ్ లో భారత్ 474 పరుగులకు అల్ అవుట్..!!

మొదటి ఇన్నింగ్ లో భారత్ 474 పరుగులకు అల్ అవుట్..!!

 

ఆఫ్ఘన్ తో భారత్ ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు అల్ అవుట్ అయింది. ధావన్, మురళి విజయ్ సెంచరీలతో రాణించారు. రాహుల్, హార్దిక్ అర్ధ సెంచరీలు సాధించారు. ఆఫ్గనిస్తాన్ బౌలర్లలో యామిన్ అహ్మాద్జాయ్  3 వికెట్లు పడగొట్టాడు. వఫాదర్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. కాసేపట్లలో ఆఫ్ఘన్ బ్యాటింగ్ కి దిగనుంది.

 

Related Posts