YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్తాన్ లో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం

ఇస్లామాబాద్
భారత్ తో యుద్ధం వేళ పాక్ లో భూకంపం చోటుచేసుకుంది. రాత్రి 1.44 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4 మ్యాగ్నిట్యూడ్గాగా నమోదైనట్లు వెల్లడించింది. భూకంపం వల్ల ఏదైనా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా? అన్నదానిపై సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఉగ్రవాదంపై భారత్ పోరాడుతుంటే దాడికి దిగిన పాక్పై ప్రకృతి కూడా కన్నెర్రజేస్తోందని నెటిజన్లు అంటున్నారు

Related Posts