
తిరుమల
టీటీడీ నూతన సివిఎస్వో గా ఐపీఎస్ అధికారి కెవి మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారిని దర్శించుకొని...రంగనాయకుల మండపంలో సివిఎస్వోగా అధికారిక బాధ్యతలు చేపట్టారు. మురళీకృష్ణ గతంలో తిరుమల, తిరుపతిలో పలు హోదాల్లో మురళీకృష్ణ కు పని చేసిన అనుభవం వుంది.