
అమలాపురం
అమలాపురం కామాక్షి పీఠం పీఠాధిపతి కామేశ మహర్షి కన్ను మూసారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు స్వామీజీ కన్నుమూసారు. ఆరు నెలలుగా స్వల్ప అనారోగ్యంతో ఉన్నారు. కామాక్షి పీఠాధిపతి పూర్తి పేరు బెహరా ఎర్రం రాజు కామేశ మహర్షి. వందలాదిమంది అనాధ పిల్లలకు తన ప్రేమ మందిరంలో ఆశ్రయం కల్పించి వారి ఆలనా పాలన చూసారు.