YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తొక్కిసలాట పై సుమోటో గా తీసుకున్న కర్నాటక హైకోర్టు

తొక్కిసలాట పై సుమోటో గా తీసుకున్న కర్నాటక హైకోర్టు

బెంగళూరు
తొక్కిసలాట ఘటనపై సుమోటోగా కేసు, ఆర్సీబీ  విజయోత్సవంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కేసుపై కోర్టు విచారించనుంది. కాగా, బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన  ఆర్సీబీ  విజయోత్సవంలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు.

Related Posts