YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏశాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పని చేస్తా

ఏశాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పని చేస్తా

సిద్దిపేట
హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తూన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి సిద్దిపేట పొన్నాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ శాఖ ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేస్తా. అందరి ఆశీర్వాదంతో సామాన్యుడైన నాకు మంత్రి పదవి లభించింది. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల ప్రజలకు సోషల్ జస్టిస్ గా మంత్రి వర్గ విస్తరణ జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం  చేయని విధంగా అన్ని వర్గాల ను సమన్యాయం చేసేలా మంత్రి వర్గ విస్తరణ చేశారని అన్నారు. మేము చెప్పిందే చేస్తాం అదే కాంగ్రెస్ పార్టీ నినాదమన్నారు.

Related Posts