YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ, వైకాపా ల కుట్ర : ఎంపీ కనకమేడల

బీజేపీ, వైకాపా ల కుట్ర : ఎంపీ కనకమేడల

డీల్లీ కేంద్రంగా.రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈ కుట్రలో ప్రధాన భాగస్వామ్యం గా.వైసీపీ పార్టీ  అడ్డం పెట్టుకుని కుట్ర చేస్తున్నారు. 8132 హాల్ రామ్ మాదవన్ ను కలిశారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. వైసీపీ నాయకులు పొంతనలేని సమాదానము చెపుతున్నారు. అంద్ర భవనం నుండి వెళ్ళి నట్లు గా సీసీ పుటేజ్ ఉందని అయనఅన్నారు. బిజెపి నాయకులు అంద్ర నాయకులను అందరని పిలిపించుకుని కుట్ర చేస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి శాసన సభ హక్కులకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. అయన చేసిన ప్రమాణాలను విరుద్దంగా చేస్తున్నారు. వైసీపీ ముసుగులు తొలగించి తిరిగితే మాకు ఇబ్బంది లేదని అయన అన్నారు. రాష్ట్ర పతి ఎన్నికలలో అడగకుండానే మద్దతు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారు. ఇటువంటి పనులు చేసినందుకు బుగ్గన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. వైసీపీ పార్టీ నాయకులు రాజీనామా డ్రామాలు ఆడారని విమర్శించారు. బిజెపి వైసీపీ కలుస్తు కుట్ర చేస్తున్నారు. బిజెపి తో  వైసీపీ మిలకత్ అయి ఈ ప్రభుత్వాని అస్దిర పర్చాలని కుట్ర చేస్తున్నారు.  రాష్ట్ర వ్యావహారలను బిజెపి పార్టీ కి తెలియజేయడం సరైందికాదని అన్నారు.

Related Posts