YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏఐసిసిలో కొనసాగుతున్న కీలక మార్పులు

ఏఐసిసిలో కొనసాగుతున్న కీలక మార్పులు
కాంగ్రెస్ పార్టీలో  సంస్థాగత మార్పులు చేస్తూ పార్టీ సినీయర్ నేత అశోక్ గెహ్లాట్ ప్రకటనలు విడుదల చేసారు. తెలంగాణ కు చెందిన సంపత్ కుమార్ ను ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్ర భాధ్యుడిగా నియామించారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంను ఏఐసీసీ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ కు అనుసంధానించారు. మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత మల్లికార్జునఖర్గేను నియమించారు. ఆంధ్రప్రదేశ్ కు ఇద్దరు ఏఐసిసి కార్యదర్శులను  నియామించారు. తమిళనాడుకు చెందిన క్రిస్టోఫర్ తిలక్, సిడి మయ్యప్పన్ లను నియమిస్తూ ప్రకటన విడుదల చేసారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘర్, మిజోరం రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను నియామించారు. 

Related Posts