YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏడవ రోజుకు చేరుకున్న సీఎం రమేష్ దీక్ష...దీక్ష కొనసాగించరాదు అని స్పష్టం చేసిన డాక్టర్లు..!!

 ఏడవ రోజుకు చేరుకున్న సీఎం రమేష్ దీక్ష...దీక్ష కొనసాగించరాదు అని స్పష్టం చేసిన డాక్టర్లు..!!

 ఏడవ రోజుకు చేరుకున్న సీఎం రమేష్ దీక్ష. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించిందని ఈ ఉదయం ఆయన్ను పరీక్షించిన వైద్యుల బృందం వెల్లడించింది. ఆయనకు తోడుగా దీక్షకు దిగిన ఎమ్మెల్సీ బీటెక్ రవి పరిస్థితి కూడా అలానే ఉందని వైద్యులు వెల్లడించారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను కొనసాగించరాదని, మరో రోజు ఆహారం తీసుకోకుంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదముందని వైద్యులు తెలిపారు.

Related Posts