YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం..!!

Highlights

  •  ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.
  • రాహుల్ శతకంతో విజృంభణ
  •  బట్లర్ అర్ధ శతకం వృధా.
తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం..!!

 ఇంగ్లాండ్ సిరీస్ భారత్ ఘనంగా ఆరభించింది. నిన్న జరిగిన తొలి టి20 లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఫై అలోవక విజయం సాధించింది. మొదట బాటింగ్ కి వచ్చిన ఇంగ్లాండ్ కుల్దీప్‌ యాదవ్‌ (5/17) మ్యాజిక్‌ బౌలింగ్‌కు 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 163 పరుగులు చేసి నెగ్గింది. కేఎల్‌ రాహుల్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్‌) క్లాస్‌ శతకం బాదడం తో 8 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది.

Related Posts