YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మరో మైలురాయిని అందుకున్న విరాట్..!!

మరో మైలురాయిని అందుకున్న విరాట్..!!

 భారత సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డు అందుకున్నాడు.ఈరోజు ఇంగ్లండ్ తో తొలి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 50 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించినవారి క్లబ్ లో చేరాడు.  ఇప్పటి వరకు కోహ్లీ 209 వన్డేలు ఆడాడు. టీం ఇండియా కి వన్డేలో అత్యధికంగా మ్యాచ్ లకు కెప్టెన్ గా  వ్యవరించిన జాబితాలో ధోని (199) మొదటి స్థానంలో ఉన్నాడు..తరువాతి స్థానంలో జారుద్దీన్ (174), గంగూలీ (146), రాహుల్ ద్రావిడ్ (74), టెండూల్కర్ (73)లు ఉన్నారు.

Related Posts