YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్..!!

 టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్..!!

 మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీం ఇండియా, ఇంగ్లండ్ మధ్య హెడ్డింగ్లే వేదికగా మూడో వన్డేలో టాస్ గెలిచి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచాయి. దీంతో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది.

జట్ల వివరాలు
 

ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, జేమ్స్ విన్స్, జో రూట్, ఇయాన్ మోర్గన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జాస్ బట్లర్(కీపర్), మొయిన్ అలీ, డేవిడ్ విల్లీ, లైమ్ ప్లంకెట్, అదిల్ రషీద్, మార్క్ వుడ్.
 
ఇండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), దినేశ్ కార్తీక్, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ(కీపర్), హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, యుజవేంద్ర చాహల్.

Related Posts