YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మొదటి వికెట్ కోల్పోయిన ఇండియా.. క్రీజులో కుదురుకున్న కోహ్లీ, ధావన్..!!

 మొదటి వికెట్ కోల్పోయిన ఇండియా.. క్రీజులో కుదురుకున్న కోహ్లీ, ధావన్..!!

 ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్‌ చేజార్చుకుంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (2; 18 బంతుల్లో) ఔటయ్యాడు. డేవిడ్‌ విలే వేసి 5.4వ బంతికి భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ సరిహద్దు వద్ద ఫీల్డర్‌ మార్క్‌వుడ్‌ చేతికి చిక్కాడు. 17 ఓవర్లు ముగిసే సరికి 82/1 పరుగులు చేసింది. కోహ్లీ 34 పరుగులు, ధావన్ 43 పరుగులు క్రీజులో ఉన్నారు.

Related Posts