YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కోహ్లీ వారి సరసన చేరేనా..??

 కోహ్లీ వారి సరసన చేరేనా..??

  ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్‌ గెలిస్తే మాజీ సారథులు అజిత్‌ వాడేకర్‌, కపిల్‌దేవ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ సరసన కోహ్లీ చేరతాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌ గడ్డపైన భారత్‌ టెస్టు సిరీస్‌ గెలిచింది మూడు సార్లు మాత్రమే అది కూడా ఈ దిగ్గజాల (వాడేకర్‌, కపిల్‌దేవ్‌, ద్రవిడ్‌) సారథ్యంలోనే. సౌరవ్‌ గంగూలీ,   ధోనిల  కెప్టెన్సీలో కూడా సాధ్యం కానిది కోహ్లి సారథ్యంలో టీమిండియా సాధిస్తుందో వేచి చూడాలి. ఒకవేళ సాధిస్తే ఈ దిగజ్జల సరసన కోహ్లీ కి చోటు లభిస్తుంది. 

Related Posts