YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు నేటి నుంచే.. ఒత్తిడిలో కోహ్లీ సేన..!!

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు నేటి నుంచే.. ఒత్తిడిలో కోహ్లీ సేన..!!

ఇంగ్లండ్‌ గడ్డపై కఠిన పోరును ప్రారంభించనుంది టీమ్‌ ఇండియా. ఉపఖండంలో తిరుగులేని జట్టుగా పేరు తెచ్చుకున్న భారత్‌.. విదేశీ పర్యటనకు వెళితే మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఐదు టెస్టుల సిరీ్‌సలో భాగంగా బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. నెం బర్‌వన్‌ హోదాలో భారత్‌ బరిలోకి దిగబోతుండగా.. చరిత్రాత్మక వెయ్యో టెస్టు ఆడేందుకు ఇంగ్లండ్‌ ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

జట్లు: (అంచనా)
భారత్‌: ధవన్‌/రాహుల్‌, విజయ్‌, పుజారా, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, దినేశ్‌ కార్తీక్‌, అశ్విన్‌/కుల్దీప్‌, పాండ్యా, షమీ, ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌.
ఇంగ్లండ్‌: కుక్‌, జెన్నింగ్స్‌, రూట్‌ (కెప్టెన్‌), మలాన్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, బట్లర్‌, రషీద్‌, కర్రాన్‌, బ్రాడ్‌, ఆండర్సన్‌.
 

Related Posts