YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆతిథ్య జట్టుకు అశ్విన్‌ ఝలక్‌..

 ఆతిథ్య జట్టుకు అశ్విన్‌ ఝలక్‌..

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీ్‌స ఆసక్తిగా మొదలైంది. ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్ట్‌ తొలిరోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బాటింగ్ కి వచ్చిన ఇంగ్లాండ్ ను కెప్టెన్‌ రూట్‌ (156 బంతుల్లో 9 ఫోర్లతో 80), బెయిర్‌ స్టో (88 బంతుల్లో 9 ఫోర్లతో 70) ఆదుకున్నారు. స్పిన్నర్‌ అశ్విన్‌ (4/60), షమీ (2/64) సత్తాచాటగా ఉ మేష్‌, ఇషాంత్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  అశ్విన్‌ ప్రదర్శనకు పేసర్లు అండగా నిలిచిన వేళ ఆట ఆఖరికి ప్రత్యర్థిని 285/9కు పరిమితం చేసింది.

Related Posts