YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టెస్టుల్లో తొలిసారిగా టాప్‌ర్యాంక్‌ కైవసం చేసుకున్న కోహ్లీ..!!

టెస్టుల్లో తొలిసారిగా టాప్‌ర్యాంక్‌ కైవసం చేసుకున్న కోహ్లీ..!!

  మరో అరుదైన ఘనత  విరాట్‌ కోహ్లీ ఖాతాలో చేరింది. ఇంటర్నేషనల్ టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ పాయింట్ల (934)తో తొలిసారిగా నెంబర్‌వన్‌ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటిదాకా టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (929) రెండో స్థానానికి పడిపోయాడు.  ఇక బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 2011లో టెస్టుల్లో అత్యుత్తమ ర్యాంకింగ్‌ను సాధించాడు. ఆ తర్వాత మరో భారత బ్యాట్స్‌మన్‌ ఈ స్థానానికి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో గవాస్కర్‌, వెంగ్‌సర్కార్‌, రాహుల్‌ ద్రావిడ్‌, సెహ్వాగ్‌, గంభీర్‌ కూడా టాప్‌కు చేరిన వారిలో ఉన్నారు.

Related Posts