YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టీం ఇండియా ఆటతీరు ఫై తీవ్ర విమర్శలు చేసిన ఇంగ్లాండ్ మాజీ సారథి..!!

టీం ఇండియా ఆటతీరు ఫై తీవ్ర విమర్శలు చేసిన ఇంగ్లాండ్ మాజీ సారథి..!!

 లార్డ్స్ లో ఇంగ్లాండ్ ఫై చిత్తు గా ఓడిన భారత్ ఫై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ టీం ఇండియా అటతీరు ఫై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంగ్లండ్-భారత్ ల మధ్య లార్డ్స్ టెస్టు మెన్ వర్సెస్ బాయ్స్ లా సాగిందని ఎద్దేవా చేశాడు. పెద్దవాళ్లతో చిన్నపిల్లలు పోటీపడినట్లు భారత జట్టు ఆట సాగిందని అవమానించాడు. భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమను చూపలేకపోయారని విమర్శించాడు. మరో వైపు కొందరైతే ఓపెనర్ మురళి విజయ ని తప్పించి  స్మృతి మంధన ను జట్టులోకి తీసుకోవాలని, ఇంగ్లండ్ లో జరుగుతున్న లీగ్ లో ఆమె అదరగొడుతోందని వ్యాఖ్యానించారు.

Related Posts