YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆసియా క్రీడల్లో మూడో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్న భారత్..!!

ఆసియా క్రీడల్లో మూడో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్న భారత్..!!

 ఆసియ క్రీడలలో భారత్‌ మూడో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో 30 ఏళ్ల దీపక్‌ కుమార్‌ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి రజత పతకం. 247.7 పాయింట్లతో దీపక్‌ రజతం గెలవగా.. చైనా ఆటగాడు హోరాన్‌ యాంగ్‌ 249.1తో స్వర్ణాన్ని ఎగరేసుకుపోయాడు. ఇదే పోటీలో మరో భారత్‌ ఆటగాడు రవికుమార్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్ టీమ్‌ విభాగంలో ఆదివారం అపూర్వి-రవికుమార్‌ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. 

Related Posts