YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ!

• ఈ రొజు మంగళవారం 06.02.2018 ఉ!! 5 గంటల సమయానికి,

• నిన్న 65,813 మంది భక్తులకు స్వామివారి దర్శన  భాగ్యం కలిగినది.

•  వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో  02 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

• సర్వదర్శనానికి 05 గంటల సమయం పట్టవచ్చు.

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.44 కోట్లు.

• నిన్న 24,662 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము
 

Related Posts