YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఆన్‌లైన్‌లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు  

ఆన్‌లైన్‌లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు  

 - 15న ఉదయం 11 గం||లకు ఏప్రిల్‌ నెల కోటా  విడుదల

 తిరుమలలోని శ్రీవారి  భక్తుల సౌకర్యార్థం రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఏప్రిల్‌ నెల ఆన్‌లైన్‌ కోటాను ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఐటి అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

Related Posts