YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

జగన్నాధుని సన్నిధిలో కేసీఆర్

జగన్నాధుని సన్నిధిలో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు పూరీ జగన్నాథ స్వామిని సోమవారం ఉదయం  దర్శించుకున్నారు. పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ ను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథున్ని వేడుకున్నట్లు అయన చెప్పారు. ఆలయం వద్ద కేసీఆర్ ను చూసేందుకు భక్తులు, సమీపంలోని తెలుగు ప్రజలు అక్కడికి పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్నాథ స్వామిని దర్శించుకున్న తరువాత అయన కోణార్క్ లోని సూర్య దేవాలయాన్ని కుడా సందర్శించారు.

Related Posts