
జమ్మూ
జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్రావు వనాంజే (29) వీర మరణం పొందాడు. సచిన్ యాదవ్రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. ఆదివారం స్వస్థలానికి సచిన్ యాదవ్రావు వనాంజే పార్థివదేహం తరలించనున్నారు.