YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

శనివారం గుంటూరులో చంద్రబాబు పర్యటన

 శనివారం గుంటూరులో చంద్రబాబు పర్యటన

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కోటప్పకొండపై అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. శంకుస్థాపన అనంతరం నరసరావుపేట మండలం కాకానికి చంద్రబాబు వెళ్లనున్నారు. జేఎన్టీయూకే వర్సిటీ కాలేజీ భవనాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
 

Related Posts