YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి

 రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి

 యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

మంగళవారం హోరాహోరీగా సాగిన రెండో వన్డేలో భారత్‌ 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. బుమ్రా (2/29), కుల్‌దీప్‌  (3/54) కూడా విజయంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లి, శంకర్‌ ఆదుకోవడంతో మొదట భారత్‌  48.2 ఓవర్లలో 250 పరుగులు చేసింది.  భారత బౌలర్లు ఆసీస్‌ను 49.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్‌ చేశారు. స్టాయినిస్‌ (52; 65 బంతుల్లో 4×4, 1×6), హ్యాండ్స్‌కాంబ్‌   (48; 59 బంతుల్లో 4×4) ప్రదర్శన ఆసీస్‌కు సరిపోలేదు. కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్‌ సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది.

Related Posts