YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

విండీస్‌తో టీ20 సిరీస్‌ను అలవోకగా క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్..!!

 విండీస్‌తో టీ20 సిరీస్‌ను అలవోకగా క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్..!!

యువీబీ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో: 

మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను మట్టికరిపించి.. సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ (3/4) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మొదట విండీస్‌ 146/6కు పరిమితమైంది. పొలార్డ్‌ (58; 45 బంతుల్లో 1×4, 6×6) టాప్‌ స్కోరర్‌. రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42 బంతుల్లో 4×4, 4×6), విరాట్‌ కోహ్లి (59; 45 బంతుల్లో 6×4) బ్యాట్‌ ఝళిపించడంతో లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ గురువారం ఆరంభం కానుంది.

Related Posts