YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కేంద్ర మంత్రి సాదానందగౌడతో నిరంజన్‌రెడ్డి భేటి

కేంద్ర మంత్రి సాదానందగౌడతో నిరంజన్‌రెడ్డి భేటి

కేంద్ర మంత్రి సాదానందగౌడతో నిరంజన్‌రెడ్డి భేటి
న్యూఢిల్లీ 
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సాదానందగౌడతో నిరంజన్‌రెడ్డి సమావేశమయ్యారు. రబీ సీజన్‌లో ఎరువుల కేటాయింపు సరఫరాపై సమావేశంలో చర్చించారు. ఎరువుల కేటాయింపులపై నిరంజన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.

Related Posts