YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అంబులెన్స్ను ఢీకొన్న వ్యాను…. ఇద్దరి మృతి

అంబులెన్స్ను ఢీకొన్న వ్యాను…. ఇద్దరి మృతి

అంబులెన్స్ను ఢీకొన్న వ్యాను…. ఇద్దరి మృతి
సిద్దిపేట  
సిద్దిపేట - బక్రిచెప్ట్యాల వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఒక ప్రైవేట్ అంబులెన్స్ను డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తుర్కపల్లికి చెందిన రాణి(40), గజ్వేల్కు చెందిన సునీత(35)గా గుర్తించారు. ఒక బంధువు  మృతదేహాన్ని అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. 

Related Posts