YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 వెంకన్న సన్నిధిలో దర్శనార్థం భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్

 వెంకన్న సన్నిధిలో దర్శనార్థం భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్

 వెంకన్న సన్నిధిలో దర్శనార్థం భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్
తిరుమల నవంబర్ 16  
శ్రీవారి దర్శనార్థం భారత  ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తిరుమల చేరుకున్నారు.ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు అనంతరం నేరుగా తిరుచానూరు చేరుకొని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు టిటిడి బసంత్ కుమార్ దగ్గరుండి చీఫ్ జస్టిస్ దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం నేరుగా తిరుమల చేరుకున్నారు భారత ప్రధాన న్యాయమూర్తి. స్థానిక పద్మావతి అతిథిగృహం ఎదుట టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులకు సాదర స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశాక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు .మళ్ళీ పదవి కాలం చివరి రోజు కుటుంబంతో పాటు శ్రీవారి సన్నిధిలో గడప నున్నారు రిటైర్మెంట్కు ముందుగా కీలకమైన అయోధ్య తీర్పు తో పాటు తదితర తీర్పులు రంజాన్ గొగోయ్ ఇచ్చారు

Related Posts