YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ....

వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ....

స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాఢ వీధులో ఊరేగుతున్నారు
వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తిరమల శ్రీవారి కొండపై ఇందులో భాగంగా స్వామి వారు స్వర్ణ రథంపై ఊరేగుతుభక్తులకు దర్శనం ఇస్తున్నారు  స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాఢ వీధుల్లలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి వారి ఊరేగింపును తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
 

Related Posts