YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

 గరుడ వాహనంపై ఊరేగిన రాములోరు

 గరుడ వాహనంపై ఊరేగిన రాములోరు

 గరుడ వాహనంపై ఊరేగిన రాములోరు
భద్రాచలం జనవరి 9    

దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.  భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఉత్తర ద్వార దర్శనం సాగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణ మంత్రులు పువ్వాడ అజయ్ దంపతులు, సత్యవతి రాఠోడ్ వచ్చారు. ఉత్తరద్వార దర్శనం తరువాత గరుడ వాహనంపై సీతాలక్ష్మణ సమేత రాములవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 

Related Posts