YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ పవిత్రతను కళంకం తెస్తున్న ఎస్వీబీసీ చైర్మన్‌ నటుడు పృథ్వీ ని  వెంటనే తొలగించాలి

టీటీడీ పవిత్రతను కళంకం తెస్తున్న ఎస్వీబీసీ చైర్మన్‌ నటుడు పృథ్వీ ని  వెంటనే తొలగించాలి

టీటీడీ పవిత్రతను కళంకం తెస్తున్న ఎస్వీబీసీ చైర్మన్‌ నటుడు పృథ్వీ ని  వెంటనే తొలగించాలి 
 
పృథ్వీ అనే కామాంధుడిని ఎస్వీబీసీకి చైర్మన్‌గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది.పృథ్వీ చేరినప్పుడు ఇంతకంటే గొప్ప భక్తుడు ఉండడు అనుకున్నాము. ఉద్యోగులను బూతులు తిట్టడం, మహిళా ఉద్యోగులను వేదించటం మాములు అయిపోయింది.పద్మావతి అతిథి గృహంలో మద్యం సేవిస్తున్నాడు. ఒక్క క్షణం కూడా కొనసాగడానికి ఆయనకు అర్హత లేదు. ఎస్వీబీసీ చైర్మన్‌గా పీసీఆర్ రూమ్‌లోకి వచ్చి మహిళను వెనక నుంచి పట్టుకుంటానని చెప్పటం హేయం. ఇంకా చాలా మందిని వేధించిన ఇయనపై కేసులు పెట్టి జైలుకు పంపాలి. ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు ఇప్పటికే ఆయన తీసుకున్నాడు. పద్మావతి అతిథి గృహంలో మద్యం సేవిస్తున్నాడు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన ఆయనపై జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి’ అని మురళి ఆవేదన వ్యక్తం చేసారు 

Related Posts