YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 ఉరి వేసుకుని విద్యార్థి మృతి 

 ఉరి వేసుకుని విద్యార్థి మృతి 

 ఉరి వేసుకుని విద్యార్థి మృతి 
అవనిగడ్డ జనవరి 25
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది.  జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందాడు.  తమ్మనబోయిన దీపక్ మణికంఠ సాయి(15)గా స్థానికులు గుర్తించారు. శుక్రవారం రాత్రి ప్రైవేటు ట్యూషన్ కు వెళ్లిన దీపక్ తెల్లారేసరికి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.  అయితే మణికంఠది హత్యా? ఆత్మహత్యా అన్నది తేలాల్సి ఉంది.  అనుమానాస్పద మృతిగా ఘంటసాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts