YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ప్రజలు చేవచచ్చి లేరు 

Highlights

మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి

ఏపీ ప్రజలు చేవచచ్చి లేరు 

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తూ కేంద్రం పాపం మూటగట్టుకుంటోందని ఏపీ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. అందుకు ఫలితం అనుభవిస్తుందని అన్నారు.అవిశ్వాసానికి అడ్డుపడటం ప్రజాస్వామ్యానికి విఘాతం. కేంద్రం పారిపోకుండా దమ్ముంటే ధైర్యంగా నిలబడాలి.ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  మంచి నిర్ణయం తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేవసచ్చి లేరు..ఆత్మగౌరవం..ఆత్మాభిమానం తో ఉన్నారు.ఇప్పటికైనా ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

Related Posts