YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజల కోసం నేను ఎన్ని అవమానాలైన బరిస్తా టెలీకాన్ఫెరెన్స్ లో సీఎం చంద్రబాబు!!

ప్రజల కోసం నేను ఎన్ని అవమానాలైన బరిస్తా టెలీకాన్ఫెరెన్స్ లో సీఎం చంద్రబాబు!!

నేను న్యాయం కోసం పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం,బీజేపీ పార్టీ రెండు కలిసి నా మీద టీడీపీ పార్టీ మీద బీజేపీ ప్రజాప్రతినిధులు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజల కోసం నేను ఎన్ని అవమానాలైన బరిస్తా టెలీకాన్ఫెరెన్స్ లో సీఎం చంద్రబాబు.

మీరు పార్లమెంట్ లో గట్టిగా పోరాటం చేస్తూనే ఉండండి, దేశం లోని వివిధ పార్టీలు మనకి ఎల్లవేళలా మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు అని పార్టీ ఎంపీలకి టెలీకాన్ఫెరెన్స్ లో తెలియచేసారు.

Related Posts