YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈసారి రాకపోతే ద్రోహులుగా ప్రజలు భావిస్తారు - సీఎం చంద్రబాబు

ఈసారి రాకపోతే ద్రోహులుగా ప్రజలు భావిస్తారు - సీఎం చంద్రబాబు

అసెంబ్లీ లో మాట్లాడుతూ చంద్రబాబు,వైస్సార్సీపీ,జనేసేన పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు,దీని బట్టి వాళ్ళ అసలు రంగు బైట పడింది అని భవాసితునాతు తెలియచేసారు.
     అఖిలపక్షానికి హాజరు కాలేని పార్టీలకి మల్లి జరిగే సమావేశానికి ఆహ్వానిస్తాము.కావాల్సివస్తే ప్రభుత్వం తరపున మంత్రులని పంపి మరి ఆహ్వానిస్తాము. అయినా వాళ్ళు రాకపోతే ప్రజలు ద్రోహులు గా భావిస్తారు అని సభ ముఖంగా సభ్యులకి వివరించారు.

Related Posts