YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

వాటర్ ట్యాంకులో విద్యార్ధి మృతి

వాటర్ ట్యాంకులో విద్యార్ధి మృతి

వాటర్ ట్యాంకులో విద్యార్ధి మృతి
అనంతపురం
అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం చోటు చేసుకుంది.శ్రీ రామానుజన్ ప్రైవేట్ పాఠశాలలో కిషోర్ అనే బాలుడు పదవ తరగతి చదువుతున్నడు. ఓ అనాధాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్న కిషోర్ ప్రమాదవ శాత్తు వాటర్ ట్యాంక్ లో పడిపోయాడు.దీంతో వెంటనే హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో అక్కడ చేరుకున్న గజఈతగాళ్లు ‎వచ్చినప్సటికీ ఫలితం లేకుండా పోయింది.ఆసుపత్రికి తరలించేలోపు బాలుడు మృతి చెందాడు.దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలమకున్నాయి.

Related Posts