YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశంలో మొదటిసారిగా అల్ట్రాక్లీన్ ఇంధనం!!!!

దేశంలో మొదటిసారిగా అల్ట్రాక్లీన్ ఇంధనం!!!!

దేశ రాజధాని ఢిల్లీ రేపటి నుంచి రికార్డులకు ఎక్కనుంది . ఢిల్లీ లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో  ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఢిల్లీ ఓ ఉన్న అని పెట్రోల్ బంక్ లో అల్ట్రాక్లీన్  యూరో-6   ప్రమాణాలు కలిగిన పెట్రోల్,డీజిల్ వాహనదారులకు అందచేస్తున్నారు.దేశంలో మొదట యూరో-6 ప్రమాణాలు కలిగిన ఇంధనం ఉపయోగించే నగరంగా ఢిల్లీ చరిత్రకు ఎక్కనుంది.  2020 నాటికీ దేశంలో అన్ని బంకులో అల్ట్రా క్లీన్ ఇంధనం లభించనుంది. దీనిపై ఎటువంటి అదనపు చార్జీలు ఉండబోవు.

 

Related Posts