YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత

తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత

తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత
తిరుమల, మార్చి 18
నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తితిదే చర్యలు చేపడుతోంది. తిరుమలను ఏడు విభాగాలుగా విభజించిన ఆరోగ్యవిభాగం అధికారులు నిత్యం రసాయనాలతో శుభ్రపరుస్తున్నారు. భక్తులు ఎక్కువగా సంచరించే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, అన్నదాన సత్రం, కల్యాణకట్టలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Related Posts