YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

రెండు పాజిటివ్ కేసులు

రెండు పాజిటివ్ కేసులు

రెండు పాజిటివ్ కేసులు
అమరావతి మార్చి 19        
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  కరోన వ్యాధి పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. గ్రామ వలంటీర్లు. ఆశ వర్కర్లు ప్రతి ఇల్లు తిరిగి  విదేశాల నుంచి వచ్చిన వారిపై  సర్వే చేస్తున్నారని అడిషనల్ చీఫ్ సెక్రటరీ పి వి రమేష్ అన్నారు.  ఒక వేళ కొన్ని లక్షణాలు ఉంటే హోమ్ ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. తిరుపతి కాకినాడలో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు జరిగింది. మెడికల్ కాలేజి లో ఐసోలేషన్ ఏర్పాటు ఉంది. అడ్వాన్స్ ట్రీట్ మెంట్  సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు పాజిటివ్  కేస్ లు ఉన్నాయని అయన వెల్లడించారు.

Related Posts