YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

ఎల్బీనగర్లో బస్సు ఎక్కుతుండగా దించేసిన ప్రయాణికులు.

ఎల్బీనగర్లో బస్సు ఎక్కుతుండగా దించేసిన ప్రయాణికులు.

ఎల్బీనగర్లో బస్సు ఎక్కుతుండగా దించేసిన ప్రయాణికులు.
హైదరాబాద్, మార్చి 21
గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ యువకుడు (22) ముంబయిలోని క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకొని వచ్చాడు. దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్న అతణ్ని అక్కడి అధికారులు క్వారంటైన్కు తరలించి చేతిపై ముద్ర వేశారు. అయితే అతడు అక్కడి నుంచి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నాడు. ఎల్బీనగర్లో భీమవరం వెళ్లే ప్రైవేటు బస్సులో ఎక్కాడు. అతని చేతికి ఉన్న కరోనా క్వారంటైన్ ముద్ర చూసిన ఇతర ప్రయాణికులు.. బస్సు నుంచి దింపేశారు.

Related Posts