YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా ఎఫెక్ట్.. కరీంనగర్లో 11 మంది గృహ నిర్బంధం

కరోనా ఎఫెక్ట్.. కరీంనగర్లో 11 మంది గృహ నిర్బంధం

కరోనా ఎఫెక్ట్.. కరీంనగర్లో 11 మంది గృహ నిర్బంధం
కరీంనగర్, మార్చి 21
కరోనా ఎఫెక్ట్ కారణంగా కరీంనగర్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కరీంనగర్లో ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారు 50వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 11 మందిని అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పటివరకూ కరీంనగర్లో ఎవరికీ కరోనా పాజిటివ్ గుర్తించలేదని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు అనుమానితులను హైదరాబాద్కు పంపించామని వెల్లడించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన 70 మందిని అధికారులు గుర్తించారు.

Related Posts