YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

 రైలు లో కరోనా అనుమానిత జంట

 రైలు లో కరోనా అనుమానిత జంట

 రైలు లో కరోనా అనుమానిత జంట
వరంగల్ మార్చి 21 
వరంగల్ నిజాముద్దీన్ రైలులో కరోనా వైరస్  అనుమానిత జంట రావడంతో అధికారులు  కాజీపేటలో ట్రైన్ ను ఆపివేసారు.  దంపతులను ఖాజీపేట్ లో వారిని దింపి రైలు ను పంపించివేసారు.  కరోనా అనుమాన లక్షణాలు ఉన్న జంటను వరంగల్ ఎంజీఎం కి పంపించారు. ఈ ఘటనతో  ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు అందోళనకు దిగారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ లో సికేంద్రబాద్ నుంచి నిజమెద్దిన్  రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో ఇద్దరు కరోనా వైరస్ అనుమానితులు కోచ్ నెoబర్ బి.3  లో ప్రయాణిస్తున్నారు. తోటి ప్రయాణికులకు అనుమానం రావడంతో వారు  ఆందోళన కు దిగి ఖాజీపేట రైల్వేస్టేషన్ లో రైలు చైన్ లాగి రైలు నిలిపివేసారు. దాంతో పోలీసులు అనుమానితులను ఇద్దరిని రైలు నుంచిదించి వరంగల్ ఎంజీఎo ఆసుపత్రికి ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

Related Posts