YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

తెలంగాణఆ వాహనాలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి

తెలంగాణఆ వాహనాలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి

తెలంగాణఆ వాహనాలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి
సంగారెడ్డి మార్చి 23
జహీరాబాద్ లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, మందుల వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత కఠిన చర్యలు చేపడుతున్నారు. చెక్ పోస్ట్ దగ్గర మూడు షిఫ్టుల్లో హెల్త్, పోలీస్, రవాణా సిబ్బంది పనిచేస్తున్నారు.

Related Posts