YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

. బార్లు మూసివేయాలి

. బార్లు మూసివేయాలి

. బార్లు మూసివేయాలి
అమరావతి, మార్చి 23
ముఖ్యమంత్రి జగన్  మోహన్ కు కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం లేఖ రాసారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలి . లాక్ డౌన్ కారణంగా పేద వర్గాల వారు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి. తెల్ల కార్డు వారికి వెంటనే ఉచితంగా రేషన్ అందించాలి. వాలంటీర్ల ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం వున్నందున సరైన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని కోరారు.

Related Posts