YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 ఏపి సచివాయంపై కరోనా ఎఫెక్ట్

 ఏపి సచివాయంపై కరోనా ఎఫెక్ట్

 ఏపి సచివాయంపై కరోనా ఎఫెక్ట్
అమరావతి, మార్చి 23
ఏపి సచివాయంపై కరోనా ఎఫెక్ట్ పడింది. సోమవారం నాడు 30 శాతం ఉద్యోగులు కూడా హాజరు కాని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు, సందర్శకులు లేకపోవడంతో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేస్తున్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ప్రారంభించారు. సుక్రెటరియేట్ కు వచ్చే బస్సులు ఆగిపోవడంతో స్థానిక ఉద్యోగులు విధులు ఎగ్గొట్టి వర్క్ ఫ్రం హోంకు పరిమితమయ్యారు.

Related Posts