YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగనోస్తున్నాడు..జాగ్రత్త : ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న

జగనోస్తున్నాడు..జాగ్రత్త :  ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న

ఈ నెల 11వ తేదీన జగన్ పాదయాత్ర కృష్ణ జిల్లా లో ప్రారంభం కానున్నంది. కృష్ణ జిల్లా ప్రజలు అందరు జాగ్రత్త ,  అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. బుధవారం నాడు అయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడారు. ప్రజలు వారి ఆస్తులు,వస్తువుల ను జగన్ నుండి కాపాడుకోవాలి. జగన్ గజ దొంగలకే బ్యాండ్ అంబాసిడర్ అని అన్నారు. జగన్ పాదయాత్ర చేసిన ప్రాంతం అంత మాలినమైపోతుంది. విజయసాయిరెడ్డి ఢిల్లీ లో కాంట్రాక్ట్ ల కోసం బోకరేజ్ చేస్తున్నాడని ఆరో్పించారు. 

Related Posts