YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆవులు తరలిస్తున్న లారీ లు పట్టివేత

ఆవులు తరలిస్తున్న లారీ లు పట్టివేత

ఆవులు తరలిస్తున్న లారీ లు పట్టివేత
మైలవరం జూన్ 30
శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కు రెండు లారీలలో ఆవులను కబేళ కు తరలిస్తున్న సమాచారం అందిన మేరకు జీకొండూరు పోలీసులు సోదాలు జరిపారు. ఎస్సై రాంబాబు  తనిఖీ చేయగా అందులో ఆవులు చావుబతుకులల్లో వుండడం గమనించారు. దాంతో గోసంర్షణ సమితి కృష్ణా జిల్లా సభ్యులు బాలాజీ ప్రసాద్ కు ఆవులను అప్పజెప్పారు. రెండు లారీ లలో 55 ఆవులు ఉన్నాయని వాటిలో 8 ఆవులు గాలి సరిగా అందకపోవడంతో మృతి చెందినట్టు బాలాజీ వెల్లడించారు. ఆవులను మైలవరం లోని వైకుంఠ ధామంలో సంరక్షించి రైతులకు అందజేయనున్నట్లు ఆయనతెలిపారు.

Related Posts