YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ప్లాస్మా ఇవ్వండి

ప్లాస్మా ఇవ్వండి

హైదరాబాద్ జూలై 18
కరోనా సోకి రికవరీ అయినా వారందరికీ సైబరాబాద్ పోలీసుల తరుపున కమిషనర్ సజ్జనార్  శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా చాల మంది తీవ్రంగా కరోనా తో బాధ పడుతూ ఆస్పతుల్లో అడ్మిట్ అవుతున్నారు. ఈ కరోనా వైరస్ తీవ్ర రోగ నిరోధక శక్తి పై ప్రభావం చూపుతుంది . ఈ కోవిడ్ 19 బారీ నుండి బయట పడిన వారు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని కోరుతున్నాం.  మీ దగ్గర తీసుకునే 500 ఎంఎల్ ఇద్దరు రోగులను మీరు కాపాడిన వారు అవుతారు.  మీ దగ్గర తీసుకున్న ప్లాస్మా 24 గంటలు నుండి 72 గంటల్లో మరి ప్లాస్మా వచ్చి తీరుతుంది. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కోవిడ్ బారీన పడి కోలుకున్నారు . సైబరాబాద్ పోలీసులు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించారు . దీంతోటి ముగ్గురిని ఆదుకున్నారు , మూడు కుటుంబాలు సేవ్ చేశారు . ఇక ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440 కి సమాచారం ఇవ్వండని అయన అన్నారు.

Related Posts