YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

జర్నలిస్టులకు మాస్క్ ల పంపిణీ

జర్నలిస్టులకు మాస్క్ ల పంపిణీ

కామారెడ్డి జూలై 20
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మైపతి సిద్దిరాములు మండల జర్నలిస్టులకు మాస్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు కరోనా వైరస్ ను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నారని, వారి వల్ల పూర్తి సమాచారం మనకు తెలుస్తుంది అని, కావున వారి క్షేమం  కొరకు  తాము ఈ మాస్క్ లను  వారికి అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన తనయులు మైపతి హనుమాన్లు, శ్రీకాంత్, మండల సీనియర్ జర్నలిస్టులు  నారం విట్టల్, శ్రీధర్, కులకర్ణి, అబ్దుల్ గఫార్, సంజీవ్, శ్రీనివాస్, లాలయ్య ఉన్నారు

Related Posts